అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహిళలకు బడ్జెట్ బొనాంజా
Published on Thu, 02/01/2018 - 12:38
సాక్షి, న్యూఢిల్లీ : మహిళలను ప్రసన్నం చేసుకునేలా 2018-19 బడ్జెట్లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వారిపై వరాలు కురిపించారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల పేద మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకుందని వెల్లడించారు.
గత బడ్జెట్లలోనూ జైట్లీ ఉచిత ఎల్పీజీ కనెక్షన్లను పెద్ద ఎత్తున పేద మహిళలకు అందుబాటులోకి తెస్తామని ప్రకటిస్తూ వచ్చారు. అయితే మహిళల వంటింటి బడ్జెట్ పెరుగుతున్న క్రమంలో గ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణను మాత్రం జైట్లీ ప్రస్తావించకపోవడం గమనార్హం.
#
Tags