నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మరోసారి జీఎస్టీ వసూళ్ల రికార్డు
Published on Wed, 05/01/2019 - 18:17
సాక్షి, ముంబై: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జిఎస్టీ) వసూళ్లు రికార్డు క్రియేట్ చేశాయి. ఏప్రిల్ నెలలో జిఎస్టీ వసూళ్లు అత్యధికంగా 1.13 లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. అంతకుముందు (మార్చి) నెలలో 1.06 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఆర్థికమంత్రిత్వ శాఖ ఈ గణాంకాలను బుధవారం విడుదల చేసింది.
2019 ఏప్రిల్లో మొత్తం స్థూల జీడీపీ ఆదాయం రూ .1,13,865 కోట్లు. ఇందులో సీజీఎస్టీ రూ 21,163 కోట్లు, ఎస్జీఎస్టీ రూ. 28,801 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ రూ .54,733 కోట్లు, సెస్ 9,168 కోట్లు. ఏప్రిల్ 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి నెల. ఏప్రిల్ 30 వ తేదీ వరకు మార్చి నెలలో గరిష్ఠంగా 72.13 లక్షల జీఎస్టీ రిటర్నులు దాఖలయ్యాయని మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.
#
Tags