రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జీఎస్టీ రిటర్న్స్ గడువు పొడిగింపు
Published on Sat, 12/30/2017 - 01:42
న్యూఢిల్లీ: జీఎస్టీఆర్–1 తుది సేల్స్ రిటర్న్స్ను దాఖలు చేసేందుకు గడువును కేంద్ర ప్రభుత్వం పది రోజులు పొడిగించింది. జనవరి 10 దాకా దీన్ని పొడిగించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. రూ.1.5 కోట్ల దాకా టర్నోవరున్న వ్యాపార సంస్థలు జూలై–సెప్టెంబర్ కాలానికి సంబంధించిన జీఎస్టీఆర్–1ను జనవరి 10లోగా సమర్పించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఈ గడువు డిసెంబర్ 31. ఇక రూ. 1.5 కోటి పైబడిన టర్నోవర్ గల సంస్థలు కూడా జూలై–నవంబర్ కాలానికి సంబంధించి జనవరి 10లోగా ఫైల్ చేయాలి. ప్రస్తుత నిబంధనల ప్రకారం జూలై–అక్టోబర్ మధ్య వ్యవధి జీఎస్టీఆర్–1ను డిసెంబర్ 31లోగా, నవంబర్కు సంబంధించిన దాన్ని జనవరి 10లోగా, డిసెంబర్ది ఫిబ్రవరి 10లోగా సమర్పించాల్సి ఉంది.
#
Tags