నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హెచ్టీసీ ‘యు–11’ @ రూ.51,990
Published on Sat, 06/17/2017 - 01:04
తైవాన్కు చెందిన ప్రముఖ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ‘హెచ్టీసీ’ తాజాగా ‘యు–11’ అనే ప్రీమియం స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.51,990. ఆండ్రాయిడ్ 7.1 నుగోట్ ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేసే యు–11 స్మార్ట్ఫోన్లో 5.5 అంగుళాల స్క్రీన్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. ఈ స్మార్ట్ఫోన్స్ జూన్ చివరి వారం నుంచి ఆన్లైన్ చానళ్లతోపాటు రిటైల్ స్టోర్లలోనూ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
#
Tags