వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇసుజు నుంచి ఎంయు-7 ఆటోమేటిక్ వేరియంట్
Published on Thu, 07/23/2015 - 00:56
ధర రూ.23.9 లక్షలు
న్యూఢిల్లీ : ఇసుజు మోటార్స్ ఇండియా కంపెనీ తన స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్, ఎంయు-7 మోడల్లో ఆటోమేటిక్ వేరియంట్ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.23.9 లక్షలని(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కంపెనీ ఎండీ నవోహిరో యమగుచి చెప్పారు. ఎంయు-7 మోడల్ను 2013 డిసెంబర్లో మార్కెట్లోకి తెచ్చామని వివరించారు. మార్కెట్ అవసరాలకనుగుణంగా ఈ ఆటోమేటిక్ వేరియంట్ను అందించామని, ఈ వేరియంట్కు మంచి స్పందన లభించగలదని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ ఎంయు-7 ఎస్యూవీని కంప్లీట్లీ నాక్డ్ డౌన్(సీకేడీ) కిట్ల రూపంలో దిగుమతి చేసుకొని హిందుస్తాన్ మోటార్స్కు చెందిన చెన్నై సమీపంలోని తిరువల్లూర్ ప్లాంట్లో కంపెనీ అసెంబుల్ చేస్తోంది.
#
Tags