వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మార్కెట్లోకి కేటీఎమ్ ‘ఆర్సీ 125 ఏబీఎస్’
Published on Thu, 06/20/2019 - 12:25
న్యూఢిల్లీ: ఆస్ట్రియా దేశానికి చెందిన స్పోర్ట్స్ బైక్స్ తయారీ సంస్థ కేటీఎమ్.. ‘ఆర్సీ 125 ఏబీఎస్’ పేరుతో అధునాతన బైక్ను బుధవారం ఇక్కడి మార్కెట్లోకి విడుదల చేసింది. 124.7 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ ప్రారంభ ధర రూ.1.47 లక్షలుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 470 కేటీఎమ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్లలో బుధవారం నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయని, నెలాఖరు నుంచి డెలివరీలు చేస్తామని వెల్లడించింది. పనితీరు పరంగా కేటీఎమ్ బైక్లు ఉత్తమ ప్రదర్శన చూపుతున్నట్లు ఈ సంస్థకు భారత భాగస్వామి అయిన బజాజ్ ఆటో పేర్కొంది.
#
Tags