వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తొలి ఆండ్రాయిడ్ గో స్మార్ట్ఫోన్..
Published on Tue, 02/27/2018 - 14:50
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ హ్యాండ్సెట్ తయారీదారు లావా తొలి ఆండ్రాయిడ్ ఓరియో గో 4జీ స్మార్ట్ఫోన్ను మంగళవారం విడుదల చేసింది. లావా జెడ్ 50 పేరుతో దీన్ని లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలో ఎంట్రీ లెవల్లో 1జీబీ ర్యామ్ డివైస్లకుద్దేశించిన కొత్త ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం (గో ఎడిషన్) మొట్టమొదటి స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ధరను 5వేల రూపాయలుగా నిర్ణయించింది.
లావా జెడ్ 50 ఫీచర్లు
4.5 అంగుళాల డిస్ప్లే, 2.5డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్
ఆండ్రాయిడ్ ఓరియో గో
1.1 గిగాహెట్జ్ క్వాడ్ కోర్
1 జీబీ ర్యామ్
8 జీబి ఇంటర్నల్ స్టోరేజ్
5ఎంపీ రియర్ కెమెరా
5ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఫ్లాష్
#
Tags