ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహీంద్రాలో 8 నుంచి 17 రోజులు ఉత్పత్తి నిలిపివేత
Published on Sat, 09/14/2019 - 11:00
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) తన ఆటోమోటివ్ తయారీ ప్లాంట్లను జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 8–17 రోజుల వరకు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఆటో పరిశ్రమలో విక్రయాలు గణనీయంగా తగ్గిపోయి.. నిల్వలు పేరుకుపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది. ఈ క్రమంలోనే ఆగస్టు 9న ప్లాంట్ను మూసివేసినట్లు స్పష్టంచేసింది.
#
Tags