నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్టాక్ జోరుకు నో బ్రేక్..
Published on Mon, 11/25/2019 - 10:02
ముంబై : రియాల్టీ, మెటల్ సహా పలు రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరుతో స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడుతున్నాయి. టాటా స్టీల్, భారతి ఎయిర్టెల్, వేదాంత షేర్లు లాభపడుతుండగా, యస్ బ్యాంక్, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో నష్టపోతున్నాయి. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 203 పాయింట్ల లాభంతో 40,563 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 43 పాయింట్లు పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,958 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
#
Tags