వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మాసెరటి ‘లెవాంటె’ వచ్చేసింది..
Published on Tue, 01/30/2018 - 01:34
న్యూఢిల్లీ: ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మాసెరటి’ తాజాగా తన ప్రముఖ ప్రీమియం ఎస్యూవీ ‘లెవాంటె’లో అప్డేటెడ్ వెర్షన్ను భారత మార్కెట్లోకి తెచ్చింది. దీని ప్రారంభ ధర రూ.1.45 కోట్లు (ఎక్స్షోరూమ్). ఇది గ్రాన్లుసో, గ్రాన్స్పోర్ట్ అనే రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ.1.48 కోట్లు, రూ.1.53 కోట్లుగా ఉన్నాయి. మాసెరటి నుంచి మన దేశంలోకి వస్తోన్న తొలి ఎస్యూవీ ఇదే.
#
Tags