అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆర్బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్ ఈయనే
Published on Tue, 01/14/2020 - 11:08
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కొత్త డిప్యూటీ గవర్నర్ నియామకం ఎట్టకేలకు పూర్తయింది. ప్రముఖ ఆర్థికవేత్త మైఖేల్ పాత్రా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఎంపికయ్యారు. పలువురు విశ్లేషకులు ఊహించినట్టుగానే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న మైఖేల్ పాత్రాను ఆర్బిఐ నాలుగో డిప్యూటీ గవర్నర్గా నియమిస్తూ అపాయింట్మెంట్ క్యాబినెట్ కమిటీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మూడేళ్లపాటు పాత్రా తన పదవిలో కొనసాగనున్నారు. కాగా తన పదవీకాలం ముగియడానికి ఆరు నెలల ముందే జూలై 2019 లో విరేల్ ఆచార్య ముందస్తు రాజీనామా తరువాత చాలా కాలంగా డిప్యూటీ గవర్నర్ పదవి భర్తీ కోసం ఆర్బీఐ కష్టపడుతున్న సంగతి తెలిసిందే.
#
Tags