తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మైక్రోమ్యాక్స్ కొత్త స్మార్ట్ఫోన్ ‘యూ ఏస్’
Published on Fri, 08/31/2018 - 00:44
న్యూఢిల్లీ: హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ సంస్థ తాజాగా తమ సబ్ బ్రాండ్ యూ కింద కొత్త స్మార్ట్ఫోన్ ‘యూ ఏస్‘ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 5,999. సెప్టెంబర్ 6 నుంచి ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ఫ్లిప్కార్ట్లో విక్రయాలు ప్రారంభమవుతాయని సంస్థ చీఫ్ మార్కెటింగ్ అండ్ కమర్షియల్ ఆఫీసర్ శుభదీప్ పాల్ తెలిపారు.
5.45 అంగుళాల హెచ్డీ స్క్రీన్, 18:9 యాస్పెక్ట్ నిష్పత్తి, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ ఓరియో ఓఎస్ మొదలైనవి ఇందులో ప్రత్యేకతలు. ఫోన్ వెనుకవైపు 13 ఎంపీ, ముందువైపు 5 ఎంపీ కెమెరాలు ఉంటాయి.
#
Tags