వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రూ.25.49 లక్షల కోట్లకు ఫండ్ ఆస్తులు
Published on Fri, 07/05/2019 - 09:35
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ ఆస్తులు ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలానికి రూ.25.49 లక్షల కోట్లకు పెరిగాయి. అంతకు ముందటి క్వార్టర్లో ఉన్న ఫండ్ ఆస్తులు, రూ.24.48 లక్షల కోట్లతో పోల్చితే ఇది 4 శాతం అధికం. ఈ వివరాలను అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) వెల్లడించింది. ఏడాది క్రితం ఈ ఆస్తుల విలువ రూ.23 లక్షల కోట్లుగా ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లు పెరగడం వల్ల ఫండ్ ఆస్తులు పెరిగాయని యాంఫీ పేర్కొంది.
#
Tags