నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
షేర్ల బైబ్యాక్కు నాల్కో బోర్డ్ ఆమోదం
Published on Sat, 10/13/2018 - 01:05
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ నేషనల్ అల్యూమినియమ్ కంపెనీ(నాల్కో) రూ.504.8 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు శుక్రవారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని నాల్కో పేర్కొంది.
షేర్ల బైబ్యాక్లో భాగంగా ఒక్కో షేర్ ధరను రూ.75 చొప్పున 6,73,11,386 షేర్లకు మించకుండా బైబ్యాక్ చేస్తామని వివరించింది. కాగా ఈ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఐదు రెట్లు పెరిగి రూ.687 కోట్లకు పెరి గింది. బైబ్యాక్కు వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో నాల్కో షేర్ స్వల్పంగా లాభపడి రూ.66.95 వద్ద ముగిసింది.
#
Tags