ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మోడీ నిస్వార్ధ ప్రధాని
Published on Fri, 08/15/2014 - 01:46
కోల్కతా: దివంగత పారిశ్రామిక దిగ్గజం ఆదిత్య బిర్లా సతీమణి రాజశ్రీ బిర్లా.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. ఆయన నిర్దేశిత లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించి, నిస్వార్ధమైన అజెండాతో పనిచేస్తున్నారని కితాబిచ్చారు. మోడీపై అంతా ఆశలు పెట్టుకున్నారని ఎంసీసీఐ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు.
గత పదేళ్లలో అన్నీ ఎక్కడివక్కడే నిల్చిపోయాయని, దేనిపైనా ప్రభుత్వం ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని రాజశ్రీ బిర్లా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మోడీ సరైన దిశలోనే వెడుతున్నారని, ఆయనకు అంతా సహకరించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. మహిళల అభ్యున్నతి కోసం కూడా ప్రధాని తోడ్పాడు అందిస్తున్నారన్నారు.
#
Tags