మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అరకు కాఫీపై నెస్లే ఆసక్తి
Published on Fri, 08/05/2016 - 19:03
డిమాండ్ను బట్టి ఆంధ్రప్రదేశ్లోని అరకు నుంచి కూడా కాఫీ గింజలు సేకరించాలని ఎఫ్ఎంసీజీ సంస్థ నెస్లే యోచిస్తోంది. అలాగే ఉత్పత్తిని మెరుగుపర్చుకునే దిశగా కర్ణాటకలోని నంజన్గుడ్ కాఫీ ప్లాంటును రూ. 200 కోట్లతో ఆధునికీకరిస్తోంది. కాఫీ, నూడుల్స్ ప్లాంట్ల సందర్శన సందర్భంగా కంపెనీ అధికారులు వివరాలు తెలిపారు. అరకు కాఫీ గింజల కొనుగోలు కోసం ఇప్పటికే ప్రయత్నాలు జరిపామని, అయితే నాణ్యతకు సంబంధించి తిరస్కరణలపరమైన రిస్కులపై వారిలో నెలకొన్న సందేహాల కారణంగా ఫలించలేదని ప్లాంటు ఇంచార్జి నిర్మల షాపూర్కర్ పేర్కొన్నారు. అయితే పెరిగే డిమాండ్ను బట్టి వారు ముందుకొస్తే ఇక్కడ నుంచి కూడా సమీకరించగలమని ఆమె వివరించారు.
#
Tags