ఒకసారి తిరిగి చూసుకోండి..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కొత్త ఐటీఆర్ ఫారంలు వచ్చేశాయ్
Published on Tue, 06/23/2015 - 23:32
న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి కొత్త ఐటీఆర్ ఫారాలను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. 2015-16 అసెస్మెంట్ ఇయర్కి (2014-15 ఆర్థిక సంవత్సరం) సంబంధించి రిటర్నులు సులభంగా దాఖలు చేసే విధంగా మూడు పేజీలతో కూడిన ఐటీఆర్ ఫారంలు సోమవారం సాయంత్రం నుంచి అందుబాటులోకి వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గెజిట్లో పేర్కొంది. గతంలో ఐటార్2ఏ ఫారంను పూర్తి చేయడానికి 15 పేజీలు నింపాల్సి ఉండటంతో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో పేజీల సంఖ్యను మూడుకు తగ్గిస్తూ ఐటీఆర్ ఫారంలను సరళీకరించడం జరిగింది. ఐటీఆర్ ఫారంల విడుదల జాప్యం కావడంతో రిటర్నుల దాఖలు గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు.
#
Tags