వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మార్కెట్లోకి ‘వన్ప్లస్–5’ స్మార్ట్ఫోన్
Published on Fri, 06/23/2017 - 00:39
ప్రారంభ ధర రూ.32,999
ముంబై: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘వన్ప్లస్’ తాజాగా ‘వన్ప్లస్–5’ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది 6 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ, 8 జీబీ ర్యామ్/128 జీబీ మెమరీ అనే రెండు వేరియంట్ల రూపంలో కస్లమర్లకు అందుబాటులో ఉండనుంది. వీటి ధరలు వరుసగా రూ.32,999, రూ.37,999గా ఉన్నాయి.
వినియోగదారులు ఈ ఫోన్లను అమెజాన్లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ఫోన్లో 5.5 అంగుళాల ఫుల్–హెచ్డీ స్క్రీన్, ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్, 16 ఎంపీ+ 20 ఎంపీ రియర్ డ్యూయెల్ కెమెరాలు, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ప్రింట్ స్కానర్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది.
#
Tags