నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పానాసోనిక్.. 2 ఏఐ మొబైల్
Published on Fri, 10/05/2018 - 01:49
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) ఆధారిత స్మార్ట్ఫోన్లను పానాసోనిక్ గురువారం విడుదలచేసింది. ‘ఎలుగా ఎక్స్1’ పేరిట అందుబాటులోకి వచ్చిన మొబైల్ ధర రూ.22,990 కాగా, ‘ఎక్స్1 ప్రో’ ధర రూ.26,990 వద్ద నిర్ణయించినట్లు ప్రకటించింది. డ్యుయల్ 4జీ సిమ్ సదుపాయం కలిగిన ఈ స్మార్ట్ఫోన్లను సంస్థ ఫ్లాగ్షిప్ మొబైల్స్గా అభివర్ణించింది.
#
Tags