అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
రైళ్లలో పెరిగిన టీ, కాఫీ ధరలు
Published on Thu, 09/20/2018 - 16:11
న్యూఢిల్లీ: రైళ్లలో విక్రయించే టీ, కాఫీ ధరలను పెంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జోన్లకు సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం 150 మి.లీ. టీ, కాఫీల ధరలు రూ.7 నుంచి రూ.10కి పెంచుతున్నట్లు తెలిపింది. టీ బ్యాగ్లు, కాఫీ పౌడర్లతో తయారుచేసిన వాటికి మాత్రమే ఈ ధరలు అమలవుతాయి. ఇక ముందే తయారుచేసిన రెడీమేడ్ టీని మాత్రం రూ.5కే అమ్ముతారు. పెరిగిన ధరలు రాజధాని, శతాబ్ది రైళ్లలో వర్తించబోవు. దీనికి అనుగుణంగా లైసెన్స్ ఫీజులను మార్చుకోవాలని అన్ని జోన్లను సూచించింది. కుండీలలో (పాట్స్లో) టీ విక్రయించే విధానాన్ని నిలిపివేయనున్నట్లు బోర్డు పేర్కొంది. సాధారణంగా 280 మి.లీ. కుండీలో విక్రయించే టీ ధర రూ.10గా ఉండగా, 280 మి.లీ. కాఫీ ధర రూ.15గా ఉంది.
#
Tags