నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పీఎన్బీ స్కాం: రూ. 255కోట్ల హాంకాంగ్ ఆస్తులు ఎటాచ్
Published on Thu, 10/25/2018 - 18:44
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)ను13వేల కోట్ల రూపాయలకు మోసం చేసి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరిన్నిఆస్తులను ఎటాచ్ చేసింది. హాంకాంగ్కు చెందిన రూ. 255 కోట్ల విలువైన ఆస్తులను ఈడీఎటాచ్ చేసింది.మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ ఈ చర్య తీసుకుంది. దీంతో మొత్తం ఎటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ. 4,744కోట్లకు చేరింది.
#
Tags