వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎంఅండ్ఎం లాభంలో 24 శాతం వృద్ధి
Published on Thu, 11/15/2018 - 00:26
న్యూఢిల్లీ: ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా స్టాండలోన్ ప్రాతిపదికన ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ లాభం 24 శాతం వృద్ధితో రూ.1,649 కోట్లుగా నమోదైంది. ఆదాయం రూ.13,835 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1,331 కోట్లు, ఆదాయం రూ.12,745 కోట్లుగా ఉన్నాయి.
రెండో త్రైమాసికంలో వాహన అమ్మకాలు 1,41,163 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో వాహన అమ్మకాలు 1,29,754 యూనిట్లు కావడం గమనార్హం. ప్రధానంగా ట్రాక్టర్ల అమ్మకాలు 5 శాతం తగ్గిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 76,984 ట్రాక్టర్లను విక్రయిస్తే... అవి తాజాగా ముగిసిన త్రైమాసికంలో
#
Tags