వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నాచారంలో రహేజా విస్తాస్
Published on Sat, 06/16/2018 - 01:20
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నిర్మాణ సంస్థ కె రహేజా కార్ప్ హైదరాబాద్లో మరో టవర్ను ప్రారంభించింది. నాచారంలో రహేజా విస్తాస్లో ఇప్పటికే 3 టవర్లను నిర్మించి, విక్రయించేసింది. తాజాగా నాల్గో టవర్ను ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 12 అంతస్తుల ఈ నిర్మాణంలో 2, 3 పడక గదుల గృహాలుంటాయి. ప్రారంభ ధర రూ.40 లక్షలు. ఈ ప్రాజెక్ట్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గుర్తింపు పొందింది.
#
Tags