అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మేమెప్పుడూ మీ వివరాలు అడగం: ఆర్బీఐ
Published on Thu, 11/10/2016 - 00:52
మోసపూరిత ఈ-మెరుుల్స్తో జాగ్రత్త
హైదరాబాద్: ప్రజలను తామెప్పుడూ బ్యాంక్ అకౌంట్, పాస్వర్డ్ వంటి వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన వివరాలను అడగబోమని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇలాంటి వివరాల కోసం తాము ప్రజలకు ఎలాంటి ఈ-మెరుుల్స్, ఎస్ఎంఎస్లు, కాల్స్ చేయమని పేర్కొంది. ఈ మేరకు ప్రజలు మోసపూరిత ఈ-మెరుుల్స్, కాల్స్, ఎస్ఎంఎస్ పట్ల అవగాహనతో ఉండాలని సూచించింది. ఇవి ఒక్కొక్కసారి ఆర్బీఐ నుంచి వచ్చిన ఈ-మెరుుల్స్, ఎస్ఎంఎస్లు లాగే ఉంటాయని, అలాంటప్పుడు జాగ్రత్తతో వ్యవహరించాలని, వాటికి రెస్పాండ్ కావొద్దని విజ్ఞప్తి చేసింది. తామెప్పుడూ ఎవరికీ డబ్బుల్ని ఆఫర్ చేయమని పేర్కొంది.
#
Tags