ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రభుత్వ బాండ్లలో రిటైల్ భాగస్వామ్యానికి చర్యలు
Published on Fri, 07/10/2015 - 01:14
బీఎస్ఈ 140వ వార్షికోత్సవం...
న్యూఢిల్లీ : ప్రభుత్వ బాండ్లలో రిటైల్ భాగస్వామ్యం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) మేనేజింగ్ డెరైక్టర్ అండ్ సీఈఓ అశిశ్కుమార్ చౌహాన్ తెలిపారు. ఇందుకు సంబంధించి రానున్న 6 నుంచి 9 నెలల్లో ఒక ‘ఐపీఓ’ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ బాండ్ల ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్... తద్వారా ప్రభుత్వం సులభతరంగా నిధుల సమీకరణకు తాజా ఎలక్ట్రానిక్-ఐపీఓ వ్యవస్థ వీలుకల్పిస్తుందని, ప్రభుత్వ బాండ్లలో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరగడానికి తగిన పరిస్థితిని సృష్టిస్తుందని తెలిపారు. బీఎస్ఈ 140 వార్షికోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో చౌహాన్ ఈ విషయాలు మాట్లాడారు.
#
Tags