నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కాస్త కోలుకున్న రూపాయి
Published on Sat, 05/09/2015 - 04:43
ముంబై: దాదాపు 20 నెలల కనిష్ట స్థాయి నుంచి రూపాయి కోలుకుంది. శుక్రవారం ఈక్విటీ మార్కెట్లు రికవర్ కావటంతో బ్యాంకులు, ఎగుమతిదారులు తాజాగా డాలర్లను విక్రయించారు. దీంతో రూపాయితో పోలిస్తే డాలర్ విలువ తగ్గి... రూపాయి దాదాపు 29 పైసల మేర పెరిగి 63.94 వద్ద ముగిసింది. గురువారం నాడు దేశీ కరెన్సీ ఏకంగా 69 పైసలు క్షీణించి 20 నెలల కనిష్ట స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే.
#
Tags