amp pages | Sakshi

 శాంసంగ్‌ ఏ 20 లాంచ్‌.. డ్యుయల్‌ రియర్‌ కెమెరా

Published on Tue, 03/19/2019 - 11:50

సాక్షి, ముంబై : శాంసంగ్‌ గెలాక్సీ ఎ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌​ చేసింది. ఎ20 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్‌ రియర్‌ కెమెరాను. సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, ఫింగర్‌ ప్రింట్‌  సెన్సర్‌ను  పొందు పర్చింది.   ఏ సిరీస్‌లో భాగంగా ఏ 50, ఏ 30, ఏ 20 లను రష్యా మార్కెట్‌లో తీసుకొచ్చింది  శాంసంగ్‌. బ్లాక్‌ , బ్లూ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ లభ్యం కానుంది. అయితే భారత మార్కెట్‌లో ఏ 20  ఏప్రిల్‌ రెండవవారంలో  ఆవిష్కరించనుందని అంచనా.

ధర : సుమారు రూ. 14,900

ఎ 20 ఫీచర్‌లు
6.4 హెచ్‌డీ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
720x1560  పిక్సెల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌
3జీబీ ర్యామ్‌
32 జీబీ స్టోరేజ్‌
512జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
13+5 ఎంపీ డ్యుయల్‌ రియర్‌  కెమెరా
8ఎంపీ  సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 

Videos

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)