చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్టాక్మార్కెట్లో ‘కొత్త ఏడాది’ కళ
Published on Fri, 12/27/2019 - 16:05
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభం నుంచి పాజిటివ్గా ఉన్న సూచీలు చివరివరకూ అదే జోరును కంటిన్యూ చేశాయి. ఆఖరి గంటలో పుంజుకున్న కొనుగోళ్లతో జనవరి డెరివేటివ్ సీరిస్ తొలిరోజును ఉత్సాహవంతంగా ముగించాయి. సెన్సెక్స్ 411 పాయింట్లు జంప్ చేసి 41575 వద్ద, నిఫ్టీ 119 పాయింట్లు లాభపడి 12245 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకింగ్ రంగ లాభాలో బ్యాంకు నిఫ్టీ కూడా 424 పాయింట్లు లాభపడింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలో ముగిసాయి. కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, బీపీసీఎల్, ఎస్బీఐ, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. యస్ బ్యాంకు, విప్రో, బ్రిటానియీ, కోటక్ కమహీంద్ర, టీసీఎస్ తదితర షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.
#
Tags