వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్టాక్మార్కెట్లో కొనుగోళ్ల జోష్
Published on Mon, 11/04/2019 - 10:29
ముంబై : ఆసియా మార్కెట్ల సపోర్ట్తో పాటు రెండో త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండటంతో స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ ఓ దశలో 40,434 పాయింట్ల సరికొత్త గరిష్టస్థాయికి చేరింది. ఐటీ, ఆటో షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది. వేదాంత, టాటా స్టీల్ సహా పలు షేర్లు భారీగా లాభపడుతుండగా యస్ బ్యాంక్ షేర్ అమ్మకాల ఒత్తిడికి లోనయింది. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 150 పాయింట్ల లాభంతో 40,315 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 54 పాయింట్లు పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,944 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
#
Tags