రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నష్టాల ముగింపు : బ్యాంకింగ్ షేర్లు పతనం
Published on Tue, 04/30/2019 - 15:56
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిసాయి. రోజంతా నష్టాల్లో కొనసాగిన కీలక సూచీలు చివరలో నష్టాలను తగ్గించుకుని స్థిరంగా ముగిసాయి. సెన్సెక్స్ 36 పాయింట్లు నష్టంతో 39032 వద్ద, నిప్టీ 7 పాయింట్లు క్షీణించి 11748 వద్ద ముగిసాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో సెక్టార్ నష్టాలు మార్కెట్ను ప్రభావితం చేశాయి. అయితే హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ లాంటి ఐటీ షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. ఎస్ బ్యాంకు, ఇండస్ ఇండ్, రిలయన్స్, ఇండియా బుల్స్, భారతి ఇన్ప్రాటెల్, హీరో మోటో కార్ప్, మారుతి టాప్ లూజర్స్గా నిలిచాయి.
#
Tags