నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
Published on Thu, 02/04/2016 - 09:40
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభం అయ్యాయి. మూడు రోజులుగా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మన స్టాక్ మార్కెట్ లాభాలతో ఆరంభమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభంలోనే 200 పాయింట్ల మేర లాభపడింది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 7వేల మార్క్ను దాటింది. మరోవైపు రూపాయి 31 పైసలు బలపడింది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 67.76గా ఉంది. ఆదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
#
Tags