చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లాభాల జోరు : 11650ఎగువకు నిఫ్టీ
Published on Tue, 10/29/2019 - 09:45
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు లాంగ్ వీకెండ్ తరువాత మంగళవారం ఫ్లాట్గా ప్రారంభమైనాయి. అనంతరం ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కీలక సూచీలు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 131 పాయింట్లు ఎగిసి 39381 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు లాభంతో 11662వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. టెలికాం తప్ప దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రదానంగా ఆటో, మెటల్ లాభాలు మార్కెట్ను లీడ్ చేస్తున్నాయి. టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, టాటా స్టీల్, రిలయన్స్, టీసీఎస్,మారుతి, ఐసీఐసీఐ, బజాజ్ లాభపడుతుండగా, భారతి ఎయిర్టెల్, ఎస్బ్యాంకు, నెస్లే, భారతి ఇన్ఫ్రాటెల్,కోల్ ఇండియా, గ్రాసిం, కోటక్ మహీంద్ర, నష్టపోతున్నాయి.
#
Tags