వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు
Published on Mon, 07/11/2016 - 09:54
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన మార్కెట్లు కూడా జోష్తో ఆరంభం అయ్యాయి. ఆరంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ అదరగొట్టింది. సెన్సెక్స్ 400 పాయింట్లలో ట్రేడింగ్ ప్రారంభించగా 27,590.99 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా 8,400 పాయింట్ల మార్క్ దాటింది. ఇక రూపాయి కూడా 26 పైసల మేరకు లాభపడింది. డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.67.11గా ఉంది.
#
Tags