నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లాభాల జోరు, 12150 పైకి నిఫ్టీ
Published on Wed, 01/29/2020 - 14:43
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. గత రెండురోజుల నష్టాలకు చెక్ చెప్పిన సూచీలు ఆరంభంలోనేల లాభాల పట్టాయి.అనంతరం మరింత ఎగిసిన కీలక సూచీ సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 105 పాయింట్లు ఎగిసి 12157 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ బ్యాంకు కూడా ఇదే జోరుతో కొనసాగుతోంది. దాదాపుఅన్ని సెక్టార్లు లాభపడుతున్నాయి. ఫలితాల ప్రభావంతా బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ విన్నర్గా ఉంది. టాటా మోటార్స్, ఐటీసీ, నెస్లే, టాటా స్టీల్, లార్సెన్, టెక్ మహీంద్ర, హీరో మోటో లాభపడుతుండగా, ఐషర్ మోటార్స్, డా.రెడ్డీస్, టీసీఎస్ అల్ట్రాటెక్ సిమెంట్, టైటన్, భారతి ఎయిర్టెల్ నష్టపోతున్నాయి.
#
Tags