బాచుపల్లిలో ఘోర ప్రమాదం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
Published on Wed, 07/08/2015 - 09:56
ముంబై: బుధవారం నాటి మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్లో 300 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ తరువాత స్వల్పంగా కోలుకుంది. సెన్సెక్స్ 211 పాయింట్ల నష్టంతో 27,960 దగ్గర నిఫ్టీ 68పాయింట్ల నఫ్టంతో 8,443 దగ్గర ట్రేడవుతున్నాయి. చైనా మార్కెట్ల్ భారీ పతనం మన మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. మార్కెట్ల పతనమైన అవకాశాన్ని స్వల్ప కొనుగోళ్లకు వినియోగించుకోవాలని ఎనలిస్టులు సూచిస్తున్నారు. మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి 13 పాయింట్ల నష్టపోయి 63.59 దగ్గర ఉంది.
#
Tags