ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జోరు కొనసాగిస్తున్న స్టాక్ మార్కెట్లు
Published on Wed, 03/02/2016 - 09:34
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోరు రెండోరోజు కొనసాగుతోంది. బుధవారం ఉదయం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 375 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మన స్టాక్ మార్కెట్ కూడా లాభాలతో ఆరంభమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 24,098.79 వద్ద, నిఫ్టీ 7,320.90 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు రూపాయి కూడా 11 పైసల మేరకు బలపడింది. రూపాయితో పోల్చితే డాలర్ విలువ ప్రస్తుతం 67.74 ఉంది.
#
Tags