సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్వల్పంగా లాభపడ్డ సెన్సెక్స్
Published on Fri, 06/27/2014 - 16:08
హైదరాబాద్: ఐటీ, హెల్త్ కేర్ రంగాల కంపెనీల షేర్లు మద్దతుగా నిలువడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు స్వల లాభాలతో ముగిసాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 37 పాయింట్ల లాభంతో 25099 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల వృద్దితో 7508 వద్ద ముగిసాయి. వారాంతపు ట్రేడింగ్ లో మెటల్, బ్యాంకింగ్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
సన్ ఫార్మా, టీసీఎస్, టెక్ మహీంద్ర, హెచ్ సీఎల్ టెక్, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ లు 3 శాతానికి పైగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. యునైటెడ్ స్పిరిట్స్ అత్యధికంగా 3.33 శాతం నష్టపోగా, అల్ట్రా టెక్ సిమెంట్స్ 3.32, భెల్ 2.69, హిండాల్కో 2.63, భారతి ఎయిర్ టెల్ 1.99 శాతం నష్టపోయాయి.
#
Tags