నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
90 నిమిషాల్లో రూ 2 లక్షల కోట్లు..
Published on Tue, 02/04/2020 - 16:20
ముంబై : ముడిచమురు ధరలు తగ్గడం, గ్లోబల్ మార్కెట్ల ఊతంతో స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడటంతో బడ్జెట్ నష్టాలను అధిగమించాయి. మార్కెట్లు ప్రారంభమైన 90 నిమిషాల్లోనే స్టాక్ జోరుతో మదుపుదారుల సంపద ఏకంగా రూ 2 లక్షల కోట్ల మేర పెరిగింది. ముడిచమురు ధరలు 13 నెలల గరిష్టస్ధాయికి పడిపోవడం, కరోనా వైరస్ భయాలు క్రమంగా తొలగుతుండటం మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. కొనుగోళ్ల జోరుతో అన్ని రంగాల షేర్లూ భారీగా లాభపడ్డాయి. ఐటీ, మెటల్, మీడియా, పీఎస్యూ బ్యాంక్, ఆటోమొబైల్, ఫార్మా సూచీలు పైపైకి ఎగిశాయి. మొత్తంమీద బీఎస్ఈ సెన్సెక్స్ 917 పాయింట్ల లాభంతో 40,789 పాయింట్ల వద్ద ముగియగా, 271 పాయింట్లు పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,979 పాయింట్ల వద్ద క్లోజయింది.
చదవండి : రుచించని బడ్జెట్, మార్కెట్లు ఢమాల్
#
Tags