వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారీగా పతనమైన మార్కెట్లు
Published on Thu, 02/11/2016 - 16:16
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. గురువారం సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 807 పాయింట్లు కోల్పోయి 22,951 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 239 పాయింట్లు నష్టపోయి 6976 వద్ద ముగిసింది.
సెన్సెక్స్, నిఫ్టీ ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ రోజు నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. నష్టాల దిశగా పయనిస్తూ భారీ నష్టాలతో ముగిశాయి.
#
Tags