రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డబుల్ సెంచరీ లాభాలతో జోరుగా మార్కెట్లు
Published on Fri, 11/15/2019 - 09:34
సాక్షి, ముంబై: దేశీ స్టాక్మార్కెట్లు లాభాల్లో జోరుగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో 40521వద్ద, నిఫ్టీ 60 పాయింట్లుఎగిసి 11932 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాలు లాభపడుతున్నాయి. టాటా మోటార్స్, ఎస్బీఐ, భారతి ఎ యిర్టెల్, మారుతి సుజుకి, టాటా స్టీల్,ఐసీఐసీఐ బ్యాంకు, వేదాంతా, కోల్ ఇండియా లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు సిప్లా, ఐవోసీ, బీపీసీఎల్, టీసీఎస్, డా.రెడ్డీస్, నెస్లే,ఎన్టీపీసీ నష్టపోతున్నాయి.
#
Tags