నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వరుస నష్టాలు: 40 వేల వద్ద స్థిరపడుతుందా?
Published on Wed, 02/26/2020 - 09:25
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం కూడా నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ ఆరంభంలోనే ఏకంగా 390పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 11700 స్థాయిని కోల్పోయింది. అమ్మకాల ఒత్తిడి కొనసాగితే సెన్సెక్స్ 40 వేల స్థాయిని నిలబెట్టుకుంటుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. దాదాపు 400 పాయింట్లు కుప్పకూలి 40వేల స్థాయిని కోల్పోయిన సెన్సెక్స్ ప్రస్తుతం సెన్సెక్స్ 235 పాయింట్లు కుప్పకూలి, 40035 వద్ద, నిఫ్టీ 70 పాయింట్లు కోల్పోయి 11727 వద్ద ఉంది. ఐసీఐసీఐ, సన్ఫార్మా, భారతి ఇన్ఫ్రాటెల్ భారీగా నష్టపోతున్నాయి. ఆర్బీఐ నిబంధనలు ఎత్తివేతతో బంధన్ బ్యాంకు టాప్ విన్నర్గా ఉంది. దీంతోపాటు ఎఎఫ్సీజీ షేర్లు మాత్రం లాభపడుతున్నాయి. బీపీసీఎల్, కోల్ ఇండియా,ఎస్బీఐ స్వల్పంగా లాభపడుతున్నాయి.
#
Tags