వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నష్టాల్లో సూచీలు : ఎస్ బ్యాంకు టాప్ విన్నర్
Published on Thu, 02/14/2019 - 09:29
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం బలహీనంగా ప్రారంభమయ్యాయి. 117 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ 35916 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి 10758 వద్ద ట్రేడ్ అవుతోంది. తద్వారా సెన్సెక్స్ 36వేల స్థాయిని, నిఫ్టీ 10800 స్థాయిని కూడా కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.
ఎస్ బ్యాంకు టాప్ విన్నర్గా ఉంది. ఇండియా బుల్స్, సన్ పార్మా, ఐటీసీ లాభపడుతున్నాయి. భారతి ఇన్ఫ్రాటెల్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఐవోసీ, హెచ్పీసీఎల్, డీహెచ్ఎఫ్ఎల్, జెట్ ఎయిర్వేస్, అదానీ పవర్ నష్టపోతున్నాయి.
#
Tags