నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్టాక్ మార్కెట్ల జోరు : ట్రిపుల్ సెంచరీ లాభాలు
Published on Wed, 06/19/2019 - 09:27
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో హుషారుగా ప్రారంభమైనాయి. సెన్సెక్స్ ఆరంభంలోనే డబుల సెంచరీ కొట్టింది. ప్రస్తుతం 304 పాయింట్లు లాభపడి 39351 వద్ద, నిఫ్టీ 91 పాయింట్లు ఎగిసి 11785 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు లాభపడుతున్నాయి. మెటల్, బ్యాంకింగ్ లాభాలు మార్కెట్లకు మద్దతునిస్తున్నాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, కెనరా బ్యాంకు, పీఎన్బీ,బీవోబీ టాప్ విన్నర్స్గా ఉన్నాయి. ఇక జెట్ ఎయిర్వేస్ (ఫ్యూచర్స్) పతనానికి అడ్డే లేదు.
#
Tags