ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లాభాల స్వీకరణ, నష్టాల్లో సూచీలు
Published on Wed, 04/08/2020 - 09:15
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడింగును ఆరంభించాయి. సెన్సెక్స్ 271 పాయింట్లు క్షీణించి 29800 వద్ద, నిప్టీ 74 పాయింట్లు పతనమై 8718 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా మంగళవారం నాటి లాభాలను కోల్పోయాయి. ప్రధానంగా బ్యాంకు నిఫ్టీలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వ రంగ షేర్లు నష్టపోతున్నాయి. ఫార్మ లాభపడుతోంది. ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ, ఎస్ బ్యాంకు, యాక్సిస్, ఆర్ బీఎల్ తదితర బ్యాంకింగ్ నష్టపోతున్నాయి. బయోకాన్, గోద్రెజ్ కన్జ్యూమర్స్ , సిప్లా, అరబిందో ఫార్మ లాభపడుతున్నాయి.
#
Tags