ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రియల్టీ కంపెనీలపై జీఎస్టీ భారం..
Published on Fri, 07/07/2017 - 01:08
కోల్కతా: రియల్ ఎస్టేట్ కంపెనీలపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. నోట్ల రద్దు తర్వాత మళ్లీ ఇప్పుడు జీఎస్టీ వల్ల రియల్టీపై ప్రతికూల ప్రభావం పడుతోంది. జీఎస్టీ అమలు వల్ల రియల్ ఎస్టేట్ కంపెనీలపై 5–6 శాతం అదనపు పన్ను భారం పడుతోంది. కంపెనీలు దీన్ని భరించడానికి సన్నద్ధమౌతున్నాయి. ‘మేం పలువురు బిల్డర్లతో మాట్లాడాం.
వీరు జీఎస్టీ అమలు వల్ల కలిగే అదనపు పన్ను భారాన్ని మోయడానికి తగిన మార్గాలు అన్వేషిస్తున్నారు’ అని నైట్ ఫ్రాంక్ చీఫ్ ఎకనమిస్ట్, నేషనల్ డైరెక్టర్ సమంతక్ దాస్ తెలిపారు. కాగా రియల్ ఎస్టేట్పై పన్ను జీఎస్టీకి ముందు 6–7 శాతంగా ఉంటే.. జీఎస్టీ తర్వాత 12 శాతంగా ఉంది.
#
Tags