గాజువాకలో జనజాతర
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్థిరంగా పుత్తడి ధర
Published on Fri, 05/29/2020 - 10:32
శుక్రవారం పసిడి ధర దాదాపు స్థిరంగా ట్రేడ్ అవుతోంది. ఉదయం 10:20 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే కేవలం రూ.4 రూపాయలు మాత్రమే పెరిగి 10 గ్రాముల పసిడి రూ.46,555 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. నిన్నటితో పోలిస్తే 6 డాలర్లు పెరిగి ఔన్స్ బంగారం 1,719.10 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెడుతుండడం వల్లే పుత్తడి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు.
#
Tags