ఒకసారి తిరిగి చూసుకోండి..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లెక్సస్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ@ రూ.99 లక్షలు
Published on Fri, 10/04/2019 - 10:21
న్యూఢిల్లీ: టయోటా గ్రూప్నకు చెందిన లగ్జరీ వాహనాల తయారీ కంపెనీ ‘లెక్సస్’ తాజాగా తన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఆర్ఎక్స్ 450హెచ్ఎల్’ కారును భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.99 లక్షలు (ఎక్స్షోరూం, ఢిల్లీ). అదనపు మూడవ వరుస సీటింగ్తో వచ్చిన ఈ మోడల్.. బీఎస్–6 ప్రమాణాలతో విడుదలైంది. 3.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ను అమర్చింది. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, డిజైన్తో పాటు ఆకర్షణీయమైన ధరతో ఈ కారు విడుదలైంది’ అని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ పీబీ వేణుగోపాల్ చెప్పారు.
#
Tags