వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రూ.200 కోట్లతో వీకేటీ ఫార్మా ఏర్పాటు
Published on Sat, 09/20/2014 - 01:06
విశాఖపట్నం: రూ. 200 కోట్ల స్థూల పెట్టుబడితో శ్రీకాకుళంలోని ఇండస్ట్రియల్ కారిడార్లో వీకేటీ ఫార్మా ఉత్పాదక యూనిట్ను నెలకొల్పినట్లు సంస్థ అధినేత పొట్లూరి రమేష్బాబు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇండస్ట్రియల్ కారిడార్కి పునాదిలా అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీకేటీ ఫార్మా పెద్ద అడుగు వేసిందన్నారు. తాము ప్రమోట్ చేసిన మరో కంపెనీ ఎస్ఎంఎస్ ఫార్మా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాలకు పలు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. అల్సర్, మైగ్రేన్, ఫంగల్, హెచ్ఐవీ లాంటి వైద్యచికిత్సలో అవసరమయ్యే మందుల ఉత్పాదనలో అగ్రగామిగా కొనసాగుతున్నామన్నారు. తాజాగా శ్రీకాకుళంలో 75 ఎక రాల విస్తీర్ణంలో ఫార్మా రంగపు తొలిపరిశ్రమగా వీకేటీ ఆవిర్భవించిందన్నారు.
#
Tags