వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైభవంగా రథసప్తమి వేడుకలు
Published on Wed, 01/24/2018 - 13:16
సాక్షి, తిరుమల: తిరుమలలో బుధవారం రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. తిరువీధుల్లో శ్రీవారు గరుడ వాహనంపై ఊరేగారు. ఈ రోజు ఉదయం చినశేష వాహనంపై స్వామి వారిని ఊరేగించగా, తెల్లవారుజామున సూర్యప్రభ వాహనంపై వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. కాగా రథసప్తమి సందర్భంగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
#
Tags