అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మోదీ అన్న కూతురి పర్స్ దొంగల అరెస్ట్
Published on Mon, 10/14/2019 - 10:31
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అన్న కూతురు దమయంతి బెన్ మోదీ పర్స్ దొంగిలించిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ వద్ద ఆటోలో నుంచి దిగిన దమయంతి పర్స్ను బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు లాక్కెళ్లిన సంగతి తెలిసిందే. పర్స్లో 56 వేల రూపాయల నగదు, రెండు ఫోన్లు, ఇతర పత్రాలు ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దమయంతి పేర్కొన్నారు. దొంగతనం జరిగిన ప్రాంతంలోని సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు బైక్ నంబర్ ఆధారంగా నిందితులైన గౌరవ్ అలియాస్ నోను (21)ను హరియాణాలోని సోనిపట్లో, బాదల్ను సుల్తాన్పురిలో అరెస్ట్ చేశారు. (చదవండి: మోదీ సోదరుని కుమార్తెకు చేదు అనుభవం)
#
Tags